మన తెలుగు ప్రజలు తెలుపు మరియు పసుపు జొన్నలను మాత్రమే ఆహారంగా వినియోగిస్తారు. ఎర్ర జొన్నలను పశువులకు దానగా ఉపయోగిస్తారు. వేరే దేశాల ప్రజలు ఎర్ర జొన్నలను కూడా ఆహారంగానే వినియోగిస్తున్నారు. భూమి తయారి జొన్న పంటను కరిఫ్ మరియు రబీ

మన తెలుగు ప్రజలు తెలుపు మరియు పసుపు జొన్నలను మాత్రమే ఆహారంగా వినియోగిస్తారు. ఎర్ర జొన్నలను పశువులకు దానగా ఉపయోగిస్తారు. వేరే దేశాల ప్రజలు ఎర్ర జొన్నలను కూడా ఆహారంగానే వినియోగిస్తున్నారు. భూమి తయారి జొన్న పంటను కరిఫ్ మరియు రబీ
ప్రస్తుత కాలంలో పొద్దుతిరుగుడు నునే వినియోగం ఎక్కువ అయ్యి మద్దతు పెరగడం వల్ల వీటి సాగు చెయ్యడానికి రైతులు ఆసక్తి చూపుతున్నారు. నేల తయారి పొద్దు తిరుగుడు పంట అన్ని కాలాలకు అనువైన పంట కావున నేల సిద్ధం చేసుకునే విధానంలో
ఒక్క స్థిరమైన ధరలేని పంట ఏదైనా ఉంది అంటే అది ఉల్లిగడ్డ పంట అని చెప్పుకోవచ్చు. ఒకనోక్క సమయంలో ధర ఆకాశాన్ని అంటుతుంది. రైతుల చేతికి పంట వచ్చే సమయానికి మళ్ళి ధరలు నేలచూపులు చూస్తాయి. కనిష్ట మరియు గరిష్ట ధరల
నేల తయారి పసుపు పంట కోసం ఎంచుకున్న భూమిని లోతుగా దున్నుకోవాలి ఇలా దున్నుకోవడం వల్ల నేల వదులుగామారి పసుపుగడ్డ ఉరడానికి అనువుగా ఉంటుంది. అలాగే కలుపు విత్తనం చాలావరకు నాశనం అవుతుంది. ఒకేనేలలో వరుస రెండు పంటలు వేయకూడదు. పంట
మిరపను మన తెలుగు రైతులు ఎర్రబంగారంగా పిలిచుకుంటారు. ఈ పంటలో కొన్ని మెళకువలు పాటిస్తే సంపద కుడా ఆ స్థాయిలో ఉంటుంది. నేల తయారి మిరప పంటకు ఎర్రనేలలు మరియు నల్లరేగడి నేలలు అనువైనవి. పంట సాగు భూమిలో పోషకాల శాతాన్ని
నేల తయారీ మొక్కజొన్న పంట అన్ని నేలలో అనువైనది నేలలో సాధారణ ph ఉన్నాకూడా సరిపోతుంది. మొక్కజొన్న వరుసగా రెండు పంటలుగా వెయ్యరాదు పంట మార్పిడి పద్ధతులను అవలంబించడం మంచిది. ఇలా పంట మార్పిడి వల్ల అధిక దిగుబడి రావడం, కలుపు
నేల ఎంపిక చేసుకునే విధానం టమాటో పంట కోసం ఇసుక నుండి బంకమట్టి నేలల వరకు అన్ని నెలలు అనువైనవే అని చెప్పుకోవచ్చు. నేల యొక్క PH 6.0 – 7.0 గా ఉంటే పంట వృద్ది బాగుంటుంది. వాతావరణ పరిస్థితులు
మన దేశంలో ఆహార పంట అయిన వరి పంటకు పోటిగా పండిస్తున్న పంట, పత్తి పంట అనే చెప్పుకోవచ్చు. పత్తి భారతదేశ ముఖ్యమైన కాటన్ ఫైబర్ మరియు నగదు సృష్టించే పంటగా, అలాగే వ్యవసాయ ఆర్ధిక వ్యవస్థలో అధిక పాత్ర పోషిస్తున్నది.
నేల ఎంపిక వేరుశనగ పంట కోసం ఇసుక శాతం ఎక్కువ ఉండి. తేమ శాతం తక్కువగా ఉండే నేలలు చాలా అనువైనది. అలగే నల్లరేగడి నేలలు ఏమాత్రం పనికిరావు. నేల యొక్క PH 6.0 నుండి 6.5 ఉండేలా చూసుకోవాలి. మన
మొక్కజొన్న మనదేశంలో ఆహార అవసరాలను తీర్చడంలో వరి మరియు గోదుమల తరువాత మూడవ స్థానం లో పండుతున్న అతిపెద్ద క్షేత్ర పంటగా కొనసాగుతుంది. అందుకనే మొక్కజొన్నను తృణధాన్యాల రాణి అని పిలుస్తారు. తృణధాన్యాలలో జన్యు దిగుబడి సామర్ధ్యం ఎక్కువగా ఉంటుంది. ప్రపంచ